Exclusive

Publication

Byline

ప్రతి తలనొప్పీ మైగ్రేన్ కాదు.. న్యూరాలజిస్ట్ కీలక వివరణ

భారతదేశం, జూలై 9 -- మైగ్రేన్‌ ఈ విషయంలో చాలా మందిలో అపోహలు ఉన్నాయని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ జయంతి గురుముఖాని స్పష్టం చేశారు. ఏ రకమైన తలనొప్పి అన్నది గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని... Read More


శని, చంద్రుల సంయోగంతో గ్రహణ యోగం, ఈ మూడు రాశులకు చిన్నపాటి సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త!

Hyderabad, జూలై 9 -- జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. శని న్యాయదేవుడు. శని తిరోగమనం చెందినప్పుడు, అదే అన్ని రాశుల వారి జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకువస్తుంది. జ్యోతిష్య శ... Read More


20 కిలోలు తగ్గాలంటే ఈ 10 త్యాగాలు చేయాల్సిందే.. వెయిట్ లాస్ కోచ్ సలహాలివే

భారతదేశం, జూలై 8 -- బరువు తగ్గే ప్రయాణంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వెయిట్ లాస్ కోచ్ అమకా, నాలుగు నెలల్లోనే 25 కిలోలు తగ్గి అద్భుతమైన మార్పును సాధించారు. ఆమె తన అనుభవం నుండి "బరువు తగ్గడానికి చేయాల్... Read More


తాడిపత్రిలో అరటి టిష్యూ కల్చర్ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు.. భూముల పరిశీలన!

భారతదేశం, జూలై 8 -- అనంతపురం జిల్లాలో అరటి ఉత్పత్తి నాణ్యతను పెంచడానికి, తాడిపత్రి ప్రాంతంలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, సారవంతమైన నేల, అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని అరటి టిష్యూ కల్చర్... Read More


ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత.. ఆయనో సూపర్ హిట్ పాటల రైటర్

భారతదేశం, జూలై 8 -- టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించి ఆస్కార్ అవార్డు గెలిచిన ఎంఎం కీరవాణికి పితృవియోగం. ఆయన తండ్రి శివశక్తి దత్తా మరణించారు. 92 ఏళ్ల శివశక్తి దత్తా స... Read More


ఈ రాహువు నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకోండి, నాలుగు పాదాల వారి గురించి తెలుసుకోండి!

Hyderabad, జూలై 8 -- శతభిష నక్షత్రం 24వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. ఇది కుంభ రాశికి చెందినది. ఈ నక్షత్రం లోతైన ధ్యానం, ఆధ్యాత్మికత మరియు స్వస్థతకు ప్రతీక. ఇది వృత్తం ఆకారంలో ఉంటుంది. ఈ నక్... Read More


రేపు భారత్​ బంద్​- మరి స్కూల్స్​, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?

భారతదేశం, జూలై 8 -- బ్యాంకింగ్, బీమా, పోస్టల్, నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలు సహా 25 కోట్లకు పైగా కార్మికులు జులై 9, బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. రేపు జరగనున్న ఈ 'భారత్ బంద్' కారణంగా దే... Read More


తెలంగాణ డిగ్రీ ప్రవేశాల్లో భారీగా సీట్లు ఖాళీ.. 64 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్లు!

భారతదేశం, జూలై 8 -- తెలంగాణలోని దోస్త్ కౌన్సెలింగ్ ముగిసింది. 64 డిగ్రీ కళాశాలలు సున్నా ప్రవేశాలను నమోదు చేశాయి. 4.36 లక్షల సీట్లలో దాదాపు 2.94 లక్షలు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 3 లక్షలకు దగ్గరలో సీట... Read More


అమరావతి : భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసి చూపాలి - సీఎం చంద్రబాబు

Andhrapradesh, జూలై 8 -- రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికే తమ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సీఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస... Read More


ట్రాక్​ దాటుతుండగా స్కూల్​ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురు దుర్మరణం!

భారతదేశం, జూలై 8 -- తమిళనాడులో మంగళవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుద్దలూరులో ట్రాక్​ దాటుతుండగా ఒక స్కూల్​ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్య... Read More